మన దేశంలో వివాహం అనే వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక పురుషుడు ఒక మహిళ వివాహం ద్వారా ఒక్కటయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పిల్లా పాపలతో వారి కాపురం చల్లగా ఉండాలని వివాహానికి అతిథులుగా వచ్చిన వారు ఆశీర్వదిస్తారు. కానీ కొందరు మహిళలు మాత్రం తాము కట్టించుకున్న తాళిని ఎగతాళి చేసి కాపురాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. కేవలం బంగారం, డబ్బు వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.<br />#Andhrapradesh<br />#mounikareddy<br />#gold<br />#kadapa<br />#visakhapatnam<br />#hyderabad